మన్యంటివి,అశ్వారావుపేట:అశ్వారావుపేట మండలం పాత అల్లిగూడెం గ్రామ పంచాయితీలో ఈరోజు సర్పంచ్ మొడియం కృష్ణవేణి పంచాయతీ నర్సరీ పనులు విజిటింగ్ చేసి వనసేక్ కు పలు సూచనలు చేశారు అలాగే అవెన్యూ ప్లాంటేషన్ మొక్కుల దగ్గర బ్రస్ ఉడ్ కట్టించడం జరుగింది.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్, సెక్రటరీ, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: