పినపాక : మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన దడిగెల కార్తీక్ అనే వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీలు గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కు రూ.24000 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు రవివర్మ, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సీనియర్ నాయకులు ఉడుముల లక్ష్మిరెడ్డి, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, వారా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: