వెంకటాపురం(నూగూరు) వెంకటాపురం మండలంలోని రాచపల్లి పంచాయతీ లో గ్రామసభ సర్పంచ్ సొర్లం సమ్మయ్య అధ్యక్షుతన జరిగింది. సంవత్సరం చివరి మాసం కావడం వల్ల సభ నిర్వహించి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు పై చర్చించినారు. మరియు జరగబోయే పనులకుప్రణాళికలు సిద్ధం చేశారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ పండ రమేష్,పంచాయతీ కార్యదర్శి జనార్దన్,వార్డుమెంబర్స్, ఆంగన్ వాడి టీచర్, పెసా మెబలైజర్, ఆశ వర్కర్,గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: