మన్యం టీవీ ఏటూరునాగారం:
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ములుగు గ్రామానికి చెందిన బొ డ రమ 15000, పసుల సుమన్ 60,000 ,మదన పల్లి గ్రామానికి చెందిన భూక్య రాజుకుమర్ 16,000, బానోత్ లత 14,000 ,మాన్ సింగ్ తండ గ్రామానికి చెందిన గుగిలోత్ రమేష్ 52,500, బండారు పల్లి గ్రామానికి చెందిన అచ్చే ముత్యాలు 26,500 ,
దేవగిరి పట్నం గ్రామానికి చెందిన గంట అక్కి రెడ్డి 12,000 ,హన్మకొండ కు చెందిన జవ్వాజి సువర్ణ 60,000 మొత్తం 2,56,000 వేల విలువ గల ముఖ్యమంత్రి
సహాయ నిధి చెక్కులను లబ్ది దారులకు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క .
ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, వెంకటా పూర్ మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,సర్పంచ్ ఇన్నా రెడ్డి,కోడూరి రమేష్, జటోత్ గణేష్, మాజీ ఎంపీటీసీ మధు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: