మన్యం టీవీ, బూర్గంపాడు:
తాళ్లూరి ట్రస్ట్ అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య ,తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ సహాయ సహకరాలతో భద్రాచలంలోని సరోజినీ వృద్ధాశ్రమంలో 80 రగ్గులు అందజేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,తాళ్లూరి ట్రస్ట్ చైర్మన్,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు....
ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకురాలు సరోజిని మరియు తదితరులు పాల్గొన్నారు.అనంతరం ఆశ్రమంలో వృద్ధులు మాట్లాడుతూ చలికాలంలో ఇబ్బందులు పడుతున్న తమకు రగ్గులు పంపిణీ చేయడం పట్ల ఆశ్రమంలోని వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: