మన్యం టీవీ, బూర్గంపాడు:
దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి,భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 64వ వర్దంతి సందర్భంగా...ఈరోజు బూర్గంపాడు మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్...
ఈ కార్యక్రమంలో మాజి జడ్పీటీసీ భూపల్లి నరసింహరావు, బూర్గంపాడు మండల టిఆర్ఎస్ నాయకులు షాబీర్ పాషా,బాణోత్ శ్రీను,మండల టిఆర్ఎస్ కార్యకర్తలు మరియు MRPS నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: