చండ్రుగొండ మన్యం టీవీ : చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామనికి చెందిన మడివి నాగేశ్వరావు 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈమధ్య అకాల వర్షాల కారణంగా పత్తి దిగుబడి తగ్గిపోయింది. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
Post A Comment: