CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బోలోర్ వాహనం ప్రమాదంలో మృతి చెందిన కూలీలా కుటుంబాలకు ఆర్థికంగా అండగా : ములుగు జడ్పీ చైర్ పర్సన్,తెరాస పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి కుసుమ జగదీష్

Share it:


మన్యంటీవీ ఏటూరునాగారం:


ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో ఏటూరునాగారం మండల కేంద్రంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్,గులాబి శ్రేణుల ఆధ్వర్యంలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్

కుసుమ జగదీష్ 

రోజు వారీ  కూలికి బోలోర్ వాహనంలో వెళ్తుడగా అదుపుతప్పి ప్రమాదంకాగా  చనిపోయిన కుటుంబాలకు స్వరూప,ప్రమీల,ఒక్కరికి పదివేల రూపాయల చొప్పున,గాయపడిన

వసంత జ్యోతి కి పది వేల రూపాయలు అందించారు.

హాస్పిటల్ కు స్వయంగా వెళ్లి పరామర్శించిన ములుగు జడ్పీ చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ఈరోజు మృతి చెందిన కుటుంబాల ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు.

వచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో తప్పకుండా ఇళ్ల లేని వారికి కెట్టేస్తాము అని హామీ ఇచ్చారు.

చీకట్లో గేదను గుద్ది బైక్ ప్రమాదంలో మృతి చెందిన సోహెల్ కుటుంబాన్ని  పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

Share it:

TELANGANA

Post A Comment: