మన్యం టీవీ మణుగూరు: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రూపొందించి,రైతుల ను వ్యవసాయం నుండి దూరం చేసే కుట్రకు వ్యతిరేకంగా దేశ రాజధాని లో రైతులపై జరుగుతున్న ప్రభుత్వ దాడులకు కు వ్యతిరేకంగా పోరాడాలని రేపు జరిగే వామపక్షాల నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం నాయకులు బండిరాజేష్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొడిశాల రాములు,నందం ఈశ్వర రావు,గుర్రం నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: