మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని సమితి సింగారం పంచాయితీ పరిధిలో *7 సీసీ రోడ్లకు మరియు ఒక డ్రైనేజీ కి రూ.33 లక్షల 50 వేల రూపాయల* అభివృద్ధి పనులకు శనివారం పినపాక నియజకవర్గ అభివృది ప్రధాత **తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు* శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారు,మంత్రి కేటీఆర్ ఆశీర్వాదం తో నియోజకవర్గం లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని అన్నారు.ప్రజల ఇబ్బందులు ను గుర్తించి సిమెంట్ రోడ్లు, డ్రైనేజి ల నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయ కుమారి,జడ్పీటీసీ పొశం నర్సింహారావు,పిఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,బుర్గంపాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, డైరెక్టర్ సకిని బాబురావు, వైస్ ఎంపీపీ కె వి రావు, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసీలు, కణితి బాబురావు,మచ్చ సమ్మక్క,సరిత,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక ప్రసాద్, సర్పంచ్ లు,బచ్చల భారతి, కొమరం జంపేశ్వరి,బొగ్గం రజిత,ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, టిఆర్ఎస్ నాయకులు, వట్టం రాంబాబు,తాళ్లపల్లి యాదగిరి గౌడ్,ముద్దంగుల కృష్ణ, తంత్రపల్లి కృష్ణ, నాగేశ్వరరావు,ఉప్పుతల రామారావు,ఎడ్ల శ్రీను, వెంకట్ రెడ్డి,నియజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, మండల టౌన్ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, హర్షవర్ధన్,అశోక్ గౌడ్, జక్కం రంజిత్,పద్ధం శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జి సిరికొండ శ్యామ్ సుందర్,బొశెట్టి రవి ప్రసాద్, గుర్రం సృజన్,గాండ్ల సురేష్,మేకల రవి,జివి, రామకోటి,సురేందర్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: