మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మరియు సమితి సింగారం గ్రామ పంచాయతీ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రగతి నిధుల నుండి *రూ.11 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు పబ్లిక్ టాయిలెట్స్* ను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయ కుమారి,జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పిఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె వి రావు,ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు, కణితి బాబురావు,మచ్చ.సమ్మక్క, సరిత,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక ప్రసాద్, సర్పంచ్ లు,బచ్చల భారతి, కొమరం జంపేశ్వరి, బొగ్గం రజిత,ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, టిఆర్ఎస్ నాయకులు,వట్టం రాంబాబు,తాళ్లపల్లి యాదగిరి గౌడ్,ముద్దంగుల కృష్ణ, తంత్రపల్లి కృష్ణ, నాగేశ్వరరావు,ఉప్పుతల రామారావు,ఎడ్ల శ్రీను, వెంకట్ రెడ్డి,నియజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, మండల టౌన్ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, హర్షవర్ధన్,అశోక్ గౌడ్, జక్కం రంజిత్,పద్ధం శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జి సిరికొండ శ్యామ్ సుందర్,బొశెట్టి రవి ప్రసాద్, గుర్రం సృజన్,గాండ్ల సురేష్,మేకల రవి,జివి, రామకోటి,సురేందర్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: