- రేగా ఆపరేషన్-2023...
- నమ్మిన వారికి పూర్తి భరోసా
- పార్టీలో కొరియర్లు
- ఈ నెల 10న నియోజకవర్గ స్థాయి సమావేశం
- కార్యకర్తలు అందరికి ఆహ్వానం
మన్యం టీవి తో విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు
మన్యం టివి,హైదరాబాద్:" పార్టీని నమ్మిన వారిని రక్షించుకుంటా...ఇప్పటికే కొంత మందిలో కొరియర్లు గా పని చేస్తున్నారు. వారిని గుర్తించండం జరిగింది వారికి ఇకనుండి పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించను అని విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు" అన్నారు.ఆయన మన్యం టీవి తో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యకర్తలు అదర్యపడకండి ఇకనుండి కఠినంగా ఉంటాను.మండలాల వారిగా ఆపరేషన్-2023...మొదలవుతుంది .ఈ నెల10 వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు మొదటి నియోజక వర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నాట్లు, కార్యకర్తలను అందరిని ఆహ్వానిస్తున్నానని విప్ రేగా కాంతారావు అన్నారు.
Post A Comment: