మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం గొల్ల గూడెంలో పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో జీవాలకు బుధవారం నట్టల నిఆవారణ మందు పంపిణీ చేశారు. 2536 జీవాలకు నట్టల నివారణ మందు తాగించారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి సత్యప్రసాద్, పశు వైద్య అధికారి సరస్వతి, సొసైటీ ప్రెసిడెంట్ వీరన్న, సిబ్బంది, జీవాల పెంపకం దారులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: