CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దలితులకు వారసత్వ భు హక్కుపత్రలు కల్పించాలి

Share it:


మన్యం టివి: కరకగూడెం.మండలకెంద్రంలోని వివిధ గ్రామాలలో నివసిస్తున్నా నేతకాని కులస్తులకు భూ రిజిస్ట్రేషన్ సాదబైనామ వారసత్వ హక్కు పత్రాలు కల్పించాలని నేతకాని ఐక్యవేదిక నాయకులు దుర్గం.ప్రెమ్ కుమార్ అన్నారు.సోమవారం కరకగూడెం తహశీల్దారు శేషగిరిరావు కి  పలుసమస్యలతో కూడిన వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎజన్సీ ప్రాంతాలలో నివసిస్తున్నా నేతకాని కులస్తులకు భూమి రిజిస్ట్రేషన్ వారసత్వ హక్కు పత్రాలు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో రామటెంకి.మోహన్ రావు.జాడి.నాగరాజు దనంజయ్ రవి సంజీవ ముసలయ్య అబ్బయ్య రమేష్ ప్రవీణ్ శ్రీను నాగేశ్వరరావు రామనాథం లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: