మన్యం టీవి,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీలో నర్సరీ పనులను సర్పంచ్ బాడిస మహేష్ ప్రారంభించడం జరిగినది. జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్ మాట్లాడుతూ
ప్రభుత్వం హరిత హరం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు పెంచుతూ కాలుష్య నివారణకు పడుతోందని చెప్పారు. కూలీలు, రైతులు ఉపాధి హామీ పనులలలో కూడా మొక్కలు పెంచవచ్చని, ప్రభుత్వ ఫలాలను వినియోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్,పంచాయతీ సిబ్బంది , 100 రోజుల కూలీ లు పాల్గొన్నారు
Post A Comment: