ఈ రోజు మంగపేట మండలం దోమెడగ్రామములోస్మశాన వాటిక పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క,
అదే విధంగా ఇదే గ్రామానికి చెందిన బిజ్జ అంకిత అన్నప్రాసన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,
మహిళా అధ్యక్షురాలు కొమురం ధనలక్ష్మి,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వల్లే పల్లి శివయ్య
మాజీ ఎంపీటీసీ యాణయ్యా,
కొంకతి సాంబ శివ రావు,డాక్టర్ రాంబాబు,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్
కాంతా రావు,నాగార్జున,నరేందర్
పండు,ఎండీ ఇసర్ ఖాన్,కొమురం బాలయ్య,ఎండీ ఫాయాజ్,పిన్ రెడ్డి రాజీ రెడ్డి,జక్కుల రేవంత్ యాదవ్
ఎండీ అష్రఫ్,కొమురం కన్నయ్య,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: