మన్యం టీవి, పినపాక:డీసీసీబి బ్రాంచ్ విజిట్ లో భాగంగా సోమవారం చైర్మన్ కూరాకుల నాగభూషణం ఏడుళ్ల బయ్యారం బ్రాంచి ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతా మార్చి నాటికి మొండి బకాయిలు మొత్తం వసూలు చేయాలని సూచించారు. బ్యాంక్ లను లాభాల బాటలోకి తీసుకురావాలని చెప్పారు.డిపాజిట్ లు పెంచాలని, గోల్డ్ లోన్ పెంచాలని చెప్పారు.ఆయనతో పాటు బ్యాంక్ సీఈఓ అట్లూరి వీరబాబు గారు,జనరల్ మేనేజర్ వసంతారావు గారు,ఎజిఎం నవీన్,డిసిసిబి బ్యాంకు మేనేజర్ సృజన,సిబ్బంది,జ్ఞానేంద్ర్, వెంకన్న,లక్ష్మణరావు,తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: