మన్యంటీవీ (నవంబర్ 16)చండ్రుగొండ:చండ్రుగొండ మండల పత్రిక మిత్రులను, జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మండలంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టి.ఆర్.ఎస్)పార్టీ తరుపున పత్రిక మిత్రులను సత్కరించడం జరిగింది. మండల ఎం.పీ.పీ బానోతు.పార్వతి,మండల అధ్యక్షుడు బొజ్జా.నాయక్,జిల్లా రైతు సమన్వయ కర్త అంకిరెడ్డి.కృష్ణారెడ్డి,మండల వైస్.ఎం.పీ.పీ సత్యనారాయణ,గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు.వెంకటనారాయణ,సారేపల్లి.శేఖర్ మరియు మండల తహశీల్దార్ వీరభద్రనాయక్, తదితరులు పత్రిక విలేకరులను సత్కరించారు.
Post A Comment: