మన్యం టీవీ, బూర్గంపాడు:
ఉమ్మడి వరంగల్ -నల్గొండ -ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న చేస్తున్న పాదయాత్ర సోమవారం బూర్గంపాడు మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా సారపాక బస్టాండ్ సెంటర్లో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఎండగట్టారు, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు.
Post A Comment: