మన్యంటీవీ, అన్నపురెడ్డిపల్లి:అన్నపురెడ్డిపల్లి లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో, భక్తుల సౌకర్యార్థం మూడు గదుల షెడ్ల నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. స్థానికులుయిన పానుగంటి.రాఘవులు,వారి సోదరులు కలిసి వారి తల్లిదండ్రులైన పానుగంటి.చెన్నయ్య, రాములమ్మ జ్ఞాపకార్థం వారి సొంత నిధులతో,ఆలయ కార్యనిర్వాహణాధికారి పర్యవేక్షణలో గదుల గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Navigation
Post A Comment: