మన్యం టీవీ అశ్వాపురం:భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మల్లెల మడుగు గ్రామ పంచాయితీ పరిధిలో గల ఎస్సీ కాలనీలో మాదిగ జే ఏ సీ జిల్లా ఉపాధ్యక్షుడు దేపంగి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్మిచతలపెట్టిన డా, బి ఆర్ అంబే ద్కర్ విగ్రహం కు తన వంతు సాయంగా నెల్లిపాక సొసైటీ అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్ రెడ్డి రూ. 10,000 రూపాయలు దేపంగి వెంకటరమణకు అందించారు. ఈ కార్యక్రమంలో మండల టి ఆర్ యెస్ పార్టీ నాయకులు తూము చిన రాఘవులు పాల్గొన్నారు.
Post A Comment: