\
మన్యంటివి,అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ మిద్దిన రామలక్ష్మి నిన్న అకాల మరణం చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి దైర్యం చెప్పి, వారి కుటుంబానికి సర్పంచ్ లు అందరు అండగా ఉంటామని మనోదైర్యంన్ని ఇచ్చినా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ ఈ కార్యక్రమంలో ఆసుపాక,కన్నాయిగూడెం నారాయణపురo కేశప్పగూడెం, గుర్రాలచెరువు,గుమ్మడివల్లి, బచ్చువారిగూడెం, కొత్త మామిల్ల వారిగూడెం సర్పంచ్ లు పాల్గొన్నారు.
Post A Comment: