మన్యంటివి,దమ్మపేట: దమ్మపేట జిల్లా పరిషత్ హైస్కూల్ నందు తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేసిన జడ్పిటిసి పైడి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమం లో మండల వైస్ ఎంపిపి మల్లికార్జునరావు. మరియు ఉపాధ్యాయులు, విద్యాకమిటీ చెర్మన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: