మన్యం టీవీ ఏటూరునాగారం:
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రం లో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్బంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి,కిసాన్ సెల్ ములుగు జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ,ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య ,మండల అధ్యక్షులు ఎండి పాషా,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండి అజ్జు,కర్నె రతన్,గోల్కొండ సురేష్,గాజుల శివరాజం,రాజన్న,పసుల పోశాలు,కిరణ్,నల్లెల్ల భరత్,జబ్బార్,సత్యం,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: