మన్యంటివి,అశ్వారావుపేట: మండల పరిది లోని నారాయణ పురం గ్రామ సమీపంలో కట్ట పై వెలిసిన కట్ట మైసమ్మ తల్లి ఆలయం నందు సోమవారం నాడు అశ్వారావుపేట మండల జడ్పిటిసి చెన్నంశెట్టి వరలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా సోమవారం నాడు ఆలయంలో ప్రధాన అర్చకులు చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ వరలక్ష్మి మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు కూడా ఇలాంటి కార్తీక మాసాలు ఎన్నో చేసుకుని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జీవించాలని కోరికను వెల్లడించారు.
Navigation
Post A Comment: