CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ.

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండలం లోని మల్లెల మడుగు, రామచంద్రపురం సరిహద్దు లో గల శివాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా కాంతులతో కళకళలాడుతుంది. ప్రజలందరూ తెల్లవారుజాము నుండి పూజా కార్యక్రమాలు చేపట్టారు. శివాలయం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని, కార్తీక పౌర్ణమి, కార్తిక సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని శివాలయం పూజారి మన్యం టీవీ కి తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: