అశ్వాపురం :
అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామం సాయి గుంపు గుట్ట వద్ద పెద్దపులి మకాం వేసింది... పత్తి చేలో కి వెళ్ళిన కూలీలకు దర్శనమిస్తుంది తుమ్మలచెరువు గ్రామానికి చెందిన మడకం గురవయ్య ఆవు మేతకు వెళ్లగా పులి వేటాడినట్లు సమాచారం.. తుమ్మలచెరువు గుట్టకు పెద్దపులి ప్రత్యక్షం కావడంతో తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు... గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ఫారెస్ట్ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజలు ఎవరిని అడవికి వెళ్లి నీయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ వారే మాత్రం పట్టించుకోవడం లేదు.. తుమ్మల చెరువు గ్రామంలో ఫారెస్ట్ అధికారులు పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది
Post A Comment: