మన్యం టీవీ ఏటూరునాగారం:
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరాగాంధి జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమల వేసి,నివాళులు అర్పించిన జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి,ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమములో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,వివిధ మండల అధ్యక్షులు మైల జయంరాంరెడ్డి,చిటమట రఘు,ఆనoతరెడ్డి,అంజి రెడ్డి,సూర్యనారాయణ, ఎండి చాంద్ పాషా,అప్సర్ పాషా,వెంకన్న,సారయ్య, పిఏ సిఎస్ చైర్మన్స్ బొక్క సత్తిరెడ్డి,పన్నాల ఎల్లారెడ్డి,మైనార్టీ సెల్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ , ఎస్ టి.సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షలు ఈర్సవడ్ల వెంకన్న,జడ్పీటీసీలు ఈసం రమ సురేష్,పులుసం పుష్పలత,కరంచంద్ గాంధీ,ఎంపీపీలు బానోత్ విజయ రుప్సింగ్,బోల్లేబస్కర్,బొల్లు దేవేందర్,లచ్చు పటేల్,వర్కింగ్ ప్రెసిడెంట్ బండి.శ్రీను,ఆత్మ డైరెక్టర్ ఆకుతోట చంద్ర మౌళి,భగవాన్ రెడ్డి,జగదీష్,వావిలాల నర్సింగరావు,ఎల్లయ్య,వంగపండ్ల రవి,విద్య సాగర్,అజ్జు,చక్రపు రాజు,రమణకర్,మరియు సర్పంచులు,ఎంపీటీసీలు,వార్డ్ మెంబెర్స్,గ్రామ అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: