మన్యం టీవీ వాజేడు : వాజేడు మండలం లో గిరిజన సహకార సంస్థ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నూగురు వెంకటాపురం మార్కెట్ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య. ప్రారంభించారు ఏ గ్రేడ్ కింటా 1888-1868 ఉంది ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఎగ్గేడి. అంజయ్య జెడ్ పి టి సి తల్లడి పుష్పలత ఎంపీపీ శ్యామల శారద ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రమణ రావు మండల తహసీల్దార్ సమ్మయ్య .ఏ.ఒ వాజేడు నాగారం పంచాయతీ సర్పంచ్ తల్లడి ఆదినారాయణ వాజేడు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: