CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లెప్రకృతి వనం మొక్కలు నాటడంలో ఉత్సహంగా పాల్గొన్న అధికారులు.

Share it:


మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండలంలోని తిమ్మంపేట  గ్రామ పంచాయతీ పరిధిలోని  ఉద్యాన వనంలో బుధవారం రోజున మంగపేట స్పైషల్ ఆఫీసర్ తుల రవి ఎంపిడిఓ  ఎక్బాల్ హుసేన్  ఎం పి ఓ  శ్రీకాంత్  తిమ్మంపేట ఉద్యాన వనం కి ముఖ్య అతిధిగా విచ్చేసి  మొక్కలు నాటారు అలాగే కమలాపురం కార్యదర్శి చందూలాల్ చేరుపల్లి బా లన్నగూడెం కార్యదర్శులు కూడా వచ్చి మొక్కలు నాటారు తిమ్మంపేట కార్యదర్శి రవికుమార్ తిమ్మంపేట స్పెషల్ ఆఫీసర్ రవి  కూడా ఒక్కో మొక్క నాటారు ఉద్యాన వనం కు వచ్చిన అధికారులకు  తిమ్మంపెట కార్యదర్శి మొక్కలు అందిచగా  తలా ఒక్క మొక్క   అధికారులు  ఉత్సాహం తో నాటడం విశేషం.  ఈకార్యక్రమంలో ఎం ఎస్ ఓ తుల రవి ఎంపిడిఓ ఎక్బాల్ హుసేన్ ఎంపిఓ శ్రీకాంత్ కమలాపురం కార్యదర్శి చందూలాల్ బలన్నగూడెం కార్యదర్శి  చేరుపల్లి కార్యదర్శి    అనిల్   దిడ్డీ కాధినాధం  తదితరులు పలుగొన్నారు

అలాగే  తిమ్మంపేట స్మశాన వాటిక సెగ్రిగేషన్ షెడ్ రైతు వేదిక పనులను కూడా తనిఖీ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: