మన్యం టివి తాడ్వాయి:
మండల ప్రత్యేక అధికారి , యం.పి.డి.ఓ., మండల పరిషత్ అధ్యక్షులు బుధవారంరోజు సర్పంచ్ లు, పం.కార్యదర్శులు , గ్రామ పత్యేక అధికారులతో శ్మశానవాటికలు, సెగ్రిగేషన్ షేడ్ లు, పల్లె ప్రకృతి వనాలు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, రైతు కల్లాల నిర్మాణాలపై గ్రామాల వారిగా సమీక్షించి ఈ నెల లోపు నిర్మాణాలు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరడమైనది. అటులనే పూర్తి అయిన తడి పోడి వేరు చేయు కేంద్రాలను వేంటనే వినియోగంలోకి తీసుకు రావలని తెలియపరచడమైనది.
-యంపిడిఓ
Post A Comment: