మన్యంటీవీ,చండ్రుగొండ: చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామానికి సమీపాన కనిగిరి గుట్టపై వెలసి ఉన్నా శ్రీ వీరభద్ర స్వామికి బెండాలపాడు గ్రామ ఆదివాసీలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివాసీల సంస్కృతి,సంప్రదాయాల ప్రకారం భక్తి,శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.ఈ పూజా కార్యక్రమాల్లో బెండాలపాడు ఎంపిటిసి బోర్రా.సురేష్,కారం.మునైయ్య,పూజారి ఈసం.తిరుపతమ్మ,ఆదివాసీ గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: