వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అత్తగారు అకాల మరణం...
పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాములు నాయక్..
మన్యం టీవీ : జూలూరుపాడు,
మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ అత్తగారైన భానోత్ బొడ్కి నాయక్, అకాల మరణం చెందినారు. బొడ్కి నాయక్ పార్థివ దేహాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ సందర్శించి. పూలమాలవేసి నివాళులర్పించారు. వీరితో పాటు ముంబై ఇన్కమ్ టాక్స్ అడిషనల్ కమిషనర్, లావుడ్యా జీవన్ లాల్, జూలూరుపాడు పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి ,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు చౌడం నరసింహారావు, మాజీ ఎంపీపీ లాలూ నాయక్, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Post A Comment: