మన్యంటివి,అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామ పంచాయితీలో అభివృద్ధి పనులను శనివారం స్పెషల్ ఆఫీసర్ అప్జల్ బేగం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం, క్రీమిటోరియం, పంచాయతీ నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్ విజిటింగ్ చేయడం జరిగింది. సర్పంచ్ సాధు జోత్స్నా భాయి ని అబివృద్ధి కార్యక్రమాలు త్వర త్వరగా పూర్తి చేస్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సీతారామరాజు, వ్యవసాయ శాఖ ఎఓ రాయుడు, ఏఈ సందీప్, కార్యదర్శి శ్యామ్ కుమార్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: