మన్యంటివి, అశ్వారావుపేట: పేరాయిగూడెం గ్రామ పంచాయితీ లో సర్పంచ్ అద్వర్యం లో ప్రకృతి వనంలో మొక్కలకు వాటరింగ్ శానిటేషన్ చేయించడం, అలాగే నర్సరీ స్థలాన్ని శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమం లో కార్యదర్శి శ్రీరామ్ మూర్తి, వార్డు మెంబెర్ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: