మన్యం టీవీ, అశ్వాపురం:భారజల కర్మాగారం ఉద్యోగ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడుగా భారీ మెజార్టీ తో గెలిచిన టీ ఆర్ టీ యూ అభ్యర్థి పాడ్య కేశవరావు, టీ ఆర్ టీ యూ, సీ ఐ టీ యూ, ఏ ఐ టీ యూ సీ కూటమి అభ్యర్థుల గెలుపు పై జెడ్పీటీసీ సూది రెడ్డి సుల క్షణ గోపాల కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేశవరావు , అభ్యర్థులకు జెడ్పీటీసీ అభినందనలు తెలిపారు. నిత్యం ఉద్యోగుల సమస్యల పై పోరాడుతున్న యువ కెరటం, అహర్నిశలు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న పాడ్య కేశవరావు బృందానికి జెడ్పీటీసీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Navigation
Post A Comment: