మన్యం టీవి, పినపాక
దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి గెలుపొందడం పట్ల పినపాక మండల బిజెపి కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ , టపాసులు కాలుస్తూ మండల వ్యాప్తంగా బైక్ ర్యాలీ తీ శారు. ఈ కార్యక్రమంలో ఎట్టి సర్వేశ్వరరావు, ఉప్పలయ్య , బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: