CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి సాగులో ఉన్న భూములకు చట్టబద్ధత కల్పించాలి

Share it:

 


ఆదివాసి సాగులో ఉన్న భూములకు చట్టబద్ధత కల్పించాలి

 ఆదివాసి" గోడు" పట్టించుకోని అధికారులు

వెంకటాపురం(నూగూరు)

ఈరోజు వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మండల జనరల్ సెక్రటరీ ప్రతాప్ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా కమ్మగూడెం ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూమికి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు ఎప్పటికప్పుడు అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసినప్పటికీ ఆదివాసుల "గోడు" అధికారులు పెడుతున్నారు ఏజెన్సీలో 1/70 చట్టానికి విరుద్ధంగా అధికారులు పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఆదివాసుల అభివృద్ధి కోసం పని చేయాల్సిన అధికారులు గిరిజనేతరులకు కొమ్ముకాస్తున్నారని ఆయన అధికారుల పనితీరును విమర్శించారు మరి ఇకనైనా మర్రిగూడెం జడ్ నందు సుమారు 25 ఎకరాల భూమికి రెండు దశాబ్దాల నుండి ఆదివాసులు ఏం చేస్తున్నారు అయినప్పటికీ భూమికి హక్కు పత్రాలు కల్పించాలని స్థానిక తాసిల్దార్  నీ కోరిన ఆయన పట్టించుకోకుండా ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఆదివాసుల భూములకు స్పందించి వెంటనే హక్కు పత్రాలు జారీ చేసి ఇ ఇవ్వాల్సిందిగా అధికారులను హెచ్చరించడం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు చెరువుల సర్వేష్ ,పాయం కృష్ణ ,కురసం సమ్మయ్య తుర్సం కృష్ణ బాబు, కుర్సం నవీన్ ,సభక రాజు ,పూనెం ప్రసాద్త దితరులుపాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: