మన్యం టీవీ మంగపేట.
ఏటూరునాగారానికి కొత్తగా వచ్చిన ఏఎస్పి గౌస్ ఆలంని మంగళవారం రోజు జ్వాలా యూత్ అసోసియేషన్ వారు మర్యాద పూర్వకంగా కలసి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.జ్వాలా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. యువత మంచి మార్గంలో నడవాలని అన్ని రంగాల్లో ముందు ఉండాలని వారికి మా తరుపున కావలిసిన సహాయ సహకారాలు అందిస్తామని ఏఎస్పి గౌస్ ఆలం అన్నారు.ఈ కార్యక్రమంలో జ్వాలా యూత్ అధ్యక్షులు కోడెల నరేష్,ప్రధానకార్యదర్శి బండపల్లి రవిగౌడ్,కార్యదర్శి ఆత్మకురి సతీష్, గౌరవసలహాదారులు చాదా మల్లయ్య,కళ్లెబోయిన సురేష్,యూత్ సభ్యులు కుమార్,సతీష్,శశి,నాగేశ్వరరావు మిగతా సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: