మన్యం టీవి, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని క్రిష్ణాపురం గ్రామంలో స్థానిక యువతకు అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్ క్రికెట్ కిట్ ను వితరణ గా అందజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ పూనెం నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సోంపేల్లి తిరుపతి ,ఉండం బాబురావు, సుతారి నరేష్, కారం పాపారావు, మొగిలిపల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: