రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన ఏడీఏ బి. తాతారావు
మన్యం టీవి, పినపాక :మండలం లోని ఏడుళ్ల బయ్యారం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను ఏడిఏ బి. తాతారావు బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం రైతు వేదికలు నిర్మిచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సొసైటీ చైర్మన్ ముదునూరి డాక్టర్ రవిశేఖర్ వర్మ,వ్యవసాయ శాఖ అధికారి ఈ. వెంకటేశ్వర్లు ఆత్మ కమిటీ డైరెక్టర్ కొండ తిరుపతి రెడ్డి, టిఆర్ఎస్వి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపాటీ సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: