మన్యం టివి:కరకగూడెం.మండలపరిదిలోని గొల్లగూడెం కొత్తగూడెం గ్రామపంచాయతి లో సోమవారం కరకగూడెం జెడ్పిటిసి కొమరం కాంతారావు కొత్తగూడెం గ్రామపంచాయతి సర్పంచ్ గొగ్గల నాగమణి లు మన్యం మనుగడ మాసపత్రిక సంచికను ప్రారంబించారు. అనంతరం వారు మాట్లడుతు ఆదివాసీ గిరిజన ప్రజల వెనుకబాటుతనం,ఆదివాసీ జీవనం వారి స్థితిగతులగురించి ఎక్కువగా అద్యయనంచెసి వారిని వెలుగులోకి తెచ్చెవిదంగా మన్యం మనుగడ మాసపత్రిక ముందుకు పోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గొల్లగూడెం సెల్స్ మెన్ కుంజ దశరథం ఆదివాసీ అంగన్వాడీ టిచ్చర్లు కుంజ సావిత్రి మల్కం విజయలక్ష్మి ఇర్ప సూజత విర్ఓ సీతయ్య కొత్తగూడెం ఉపసర్పంచ్ ఈసం సమ్మయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుగుణ గ్రామపంచాయతి సెక్రటరీ అశొక్ లు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: