మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సిఐ భాను ప్రకాష్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి మన్యం మనుగడ మాస పత్రిక ను అందజేసిన మణుగూరు రిపోర్టర్ మేకల మహేష్.ఈ సందర్భంగా మన్యం ప్రజల కలల వారధి మన్యం మనుగడ మాస పత్రిక అని సిఐ భాను ప్రకాష్ అన్నారు.
Post A Comment: