మన్యంటివి,అశ్వారావుపేట: మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ప్రజల చేత కరోనా బారిన పడకుండా,తగు జాగ్రత్తలు చెప్పి ప్రతిజ్ఞ చేయించారు .కరోనా పాజిటివ్ వచ్చిన వారిని పరామర్శించి గ్రామంలో ర్యాలీ నిర్వహించరు, ప్రజలకు కరోనా నివారణకు తగు జాగ్రత్తలు తెలియజేశారు.చిన్న వయసులో ఊట్లపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి చమటోడ్చి నిరంతరం కష్టపడుతున్న సూపర్ సర్పంచ్ జోష్నా బాయ్,
Navigation
Post A Comment: