మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని కూనవరం గ్రామం రైతుల చిరకాల స్వప్నం రేకుల గండి చెరువు డెవలప్ మెంట్ కు 4కోట్ల 19 లక్షలు మంజూరు చేయించి రైతు కష్టాలను నెరవేర్చుతున్న మన ప్రియతమ నాయకులు ఆదివాసీ మన్యం ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు కూనవరం గ్రామపంచాయతీ లోని ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన కునవరం సర్పంచ్,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు ఏనిక ప్రసాద్.
Post A Comment: