మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సోమవారం అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కలిసి అశ్వారావుపేట మండలం లోని ప్రభుత్వ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ డాక్టర్, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ లో
బిటి రోడ్లు,సి. సి రోడ్లు, అంగన్వాడి స్కూల్ సమస్యల పై వినతిపత్రం అందజేశారు. సమస్యల ను పరిశీలించి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో నారం. నర్సింహారావు,కూరసం. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: