మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివ లింగాపురం కి చెందిన ఎన్.సుదర్శన్ రావు కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన రూ.24000 విలువ గల చెక్కును సోమవారం పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు పార్టీ కార్యాలయంలో బాధితులు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరావు,ఎడ్ల శ్రీను,ఎస్టీ సెల్ అధ్యక్షులు సకిని.బాబురావు,తాత రమణ,వేముల లక్ష్మయ్య, యూత్ అధ్యక్షులు రుద్ర వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: