మన్యం టీవి,
వెంకటాపురం (నూగురు) వెంకటాపురం మండల పరిధిలోని భవానీ వైన్స్ మరియు కనకదుర్గ వైన్స్ అధిక ధరల కు మద్యం అమ్ముతున్నారు ఈ అధిక ధరల వలన కరోనా సమయంలో పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కానీ వైన్స్ ధరలు మాత్రం తగడం లేదు ధరలు నియంత్రణ చేయవలసిన అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు అని తుడుందెబ్బ నాయకులు అన్నారు దీనిపై చర్యలు తీసుకోవాలని ఏటూరునాగారం ఎక్సైజ్ శాఖ అధికారులు వినతిపత్రం ఇచ్చారు ఈకార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కబకుల శ్రావణ్ ,జిల్లా ఉపాధ్యక్షుడు చింత సోమరాజు, జిల్లా నాయకులు మడకం చిట్టి బాబు ,కుచ్చింటి చిరంజీవి ,కణితి వెంకటకృష్ణ ,సిద్దబోయిన సర్వేశ్వరావు తతిరదులు పాల్గొన్నారు.....
Navigation
Post A Comment: