CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్ రేగా చొరవ..విద్యుత్ స్తంభాలు ఏర్పాటు

Share it:

మన్యం టీవి : · అకాల వర్షాలతో పెద్ద వాగు వాగు కోతకు గురై విద్యుత్ స్తంభాలు కూలీ పోవడంతో గోపాలరావు పేట బాధిత రైతులు, టిఆర్ఎస్ మండల నాయకులు కటకం గణేష్ ,బొలిశెట్టి నరసింహారావులు ...విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే విప్ రేగాకాంతరవు చొరవ తీసుకొనివిద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి మంగళవారం విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు చేసారు.దీనితో ఎమ్మెల్యే రేగా కాంతారావు కుబాధిత రైతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు సోంపల్లి తిరుపతి, బురా సురేష్ గౌడ్, అంకతి సతీష్తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: