మన్యం టీవి :
కరకగూడెం మండలంలోని రఘనాథపాలెం గ్రామపంచాయతి,అదే గ్రామానికి చెందిన కొప్పు శంకర్ గౌడ్ కు తన పొలంలో విద్యుత్తుతీగలు తాగలడంతో అక్కడికి అక్కడే కుప్పకూలిపోవడంతో గమనించిన శంకర్ తమ్ముడు క్రాంతి,శంకర్ కుమారుడు కొప్పు మనోహర్ కరకగూడెం మండల ప్రైవేట్ క్లీనిక్ తరలించారు.అనంతరం విషయం తెలుసుకున్న కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక,రఘనాథపాలెం సర్పంచ్ పోలెబోయన నర్సింహారావు చేరుకొని శంకర్ గౌడ్ వద్దకు వెళ్ళి అతని పరామర్శంచినారు.ఈ కార్యక్రమంలో కన్యాయగూడెం ఉప సర్పంచ్ గుండ్ల సంతోష్, తంతానపల్లి సత్యనారాయణ,నర్సింగ్ లింగయ్య,బుర్ర వెంకన్న పాల్గొన్నారు.
Navigation
Post A Comment: